బెంగళూరులో ఏనుగు దాడి: మహిళ మృతి
బెంగళూరు: ఏనుగు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన మహిళ మరణించింది. మంగళవారం బెంగళూరు నగర శివార్లలోని బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం సమీపంలో ఐదు మంది కార్మికుల మీద ఏనుగు దాడి చేసింది. అందరిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
దాడి సమయంలో నాగమ్మ అనే మహిళ వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. చికిత్స విఫలమై నాగమ్మ అనే మహిళ బుధవారం మరణించిందని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాడుతున్నారని వైద్యులు చెప్పారు.

బన్నేరుఘట్టలోని సఫారి రోడ్డులోని సిగేకట్టే దగ్గర నిత్యం ఏనుగులు దాడి చేస్తున్నాయని అటు వైపు సంచరించలేకపోతున్నామని ఏనుగు దాడిలో గాయపడిన మహేశ్వరమ్మ అనే మహిళ అన్నారు. నిత్యం అటు వైపు పలువురు కూలీలు సంచరిస్తుంటారు.
బన్నేరుఘట్ట లోని సఫారి రోడ్డు పనులు చెయ్యడానికి వెళ్లిన సమయంలో ఆహారం కోసం వచ్చిన ఏనుగు కూలీల మీద దాడి చెయ్యడంతో పనులు అర్దంతరంగా నిలిచిపోయాయి. పనులు చెయ్యడానికి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications