పేదల ఖాతాలో నెలకు రూ.6 వేలు : కనీస ఆదాయ పథకం విధివిధానాలు ప్రకటించిన రాహుల్
హైదరాబాద్ : ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకునేందుకు కనీస ఆదాయ పథకం బ్రహ్మాస్త్రాన్ని సంధించారు కాంగ్రెష్ చీఫ్ రాహుల్ గాంధీ. దేశంలోని పేదల ఖాతాలో నెలకు రూ.6 వేలు జమచేస్తామని పేర్కొన్నారు. దీంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

చిదంబరం కమిటీ కసరత్తు
ఈ పథకం కోసం అంచనాలు వేశామన్నారు రాహుల్ గాంధీ. చిదంబరం నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు.












Click it and Unblock the Notifications