ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు(ఫోటోలు)
బెంగుళూరు: ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. ? ఐతే వినియోగదారులూ కాస్త జాగ్రత్త పడండి. ఇటీవల కాలంలో ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వారిని ఆయా వెబ్సైట్స్ మోసం చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త వెబ్సైట్ వచ్చి చేరింది. BIGSOP.com అనే వెబ్సైట్ ఐఫోన్ను రూ. 599లకే అంటూ బ్రౌజర్ పాప్అప్లతో ప్రకటనలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందంటూ ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగుళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఈ వెబ్సైట్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. BIGSOP.com పేరుతో మంచి వెబ్ సైట్ను రూపొందించి ఆన్ లైన్లో తమ ఉత్పత్తులను అమ్మకాలు జరుపుతుంది. ఇందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్ గేట్ వే వినియోగించి కస్టమర్లను ఆకర్షిస్తుంది.
ఐఫోన్ కేవలం రూ. 599లకే నంటూ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించి... ముందుగానే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎవరైతే కస్టమర్లు రిజస్టర్ చేసుకుని డబ్బుని చెల్లించారో వారికి ఐఫోన్ రాకపోవడంతో శనివారం నాడు ట్విట్టర్ ద్వారా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దాంతో సీసీబీ పోలీసులు BIGSOP.com వెబ్ సైట్ ఎక్కడి నుంచి పని చేస్తుందో గుర్తించి మెరుపు దాడులు చేసి... ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కస్టమర్లతో మాట్లాడేందుకు గాను ప్రత్యేకించి కొంత మందిని నియమించుకుని బీపీఓ కూడా రన్ చేస్తున్నారు.

ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త వెబ్సైట్ వచ్చి చేరింది. BIGSOP.com అనే వెబ్సైట్ ఐఫోన్ను రూ. 599లకే అంటూ బ్రౌజర్ పాప్అప్లతో ప్రకటనలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందంటూ ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగుళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఈ వెబ్సైట్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. BIGSOP.com పేరుతో మంచి వెబ్ సైట్ను రూపొందించి ఆన్ లైన్లో తమ ఉత్పత్తులను అమ్మకాలు జరుపుతుంది. ఇందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్ గేట్ వే వినియోగించి కస్టమర్లను ఆకర్షిస్తుంది.

ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
ఐఫోన్ కేవలం రూ. 599లకే నంటూ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించి... ముందుగానే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎవరైతే కస్టమర్లు రిజస్టర్ చేసుకుని డబ్బుని చెల్లించారో వారికి ఐఫోన్ రాకపోవడంతో శనివారం నాడు ట్విట్టర్ ద్వారా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
ఐఫోన్ కేవలం రూ. 599లకే నంటూ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించి... ముందుగానే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎవరైతే కస్టమర్లు రిజస్టర్ చేసుకుని డబ్బుని చెల్లించారో వారికి ఐఫోన్ రాకపోవడంతో శనివారం నాడు ట్విట్టర్ ద్వారా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications