నకిలీ స్టాంపుల కుంభకోణంలో పాత్రధారి కరీం తెల్గీ మృతి
నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితుడు కరీం తెల్గీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో శుక్రవారం నాడు మరణించాడు.
బెంగుళూరు: నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితుడు కరీం లాలా తెల్గీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో శుక్రవారం నాడు మరణించాడు.
2001లో నకీలీ స్టాంపుల కుంభకోణంలో కరీం తెల్గీ అరెస్టయ్యారు.

56 ఏళ్ళ కరీం తెల్గీ విక్టోరియా ఆసుపత్రిలో పది ఆసుపత్రిలో చేరారు.పదిరోజులుగా తెల్గీ వెంటిలేటర్పై చికిత్స తీసుకొన్నారు. అయితే చికిత్స పొందుతూ తెల్గీ మరణించారు
2006 సంవత్సరంలో తెల్గీకి 30 ఏళ్ళ జైలు శిక్షను విధించారు. కరీం తెల్గీకి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంతో సంబంధాలున్నాయి. అప్పటి టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కృష్ణయాదవ్ పై . నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతోనే కృష్ణయాదవ్ అరెస్టయ్యారు.
ఈ కేసు కారణంగానే కృష్ణయాదవ్ను మంత్రివర్గం నుండి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పించారు.
ఈ ఆరోపణలను అప్పట్లోనే కృష్ణయాదవ్ తీవ్రంగా ఖండించారు. తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ప్రకటించారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?











Click it and Unblock the Notifications