భారత్-చైనా సరిహద్దుల్లో కూలిన భారత్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్, 5గురు మృతి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఈటానగర్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాయు నిర్వహణ బృందాన్ని తీసుకెళ్తున్న ఎంఐ 17 వి5 హెలికాప్టర్ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో భారత్-చైనా సరిహద్దు వద్ద కూలినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.

ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు భారత ఎయిర్ఫోర్స్ వెల్లడించింది. 2013 జూన్లో ఎంఐ17వి5 విమానం ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా కూలింది. అఫ్పుడు 20 మంది చనిపోయారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications