దుబాయ్ టూ మంగళూరు: రన్ వేలో ముందుకు దూసుకెళ్లిన విమానం, 183 మంది ప్రయాణికులు!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు బజ్పే అంతర్జాతీయ విమానాశ్రంలో విమానం అదుపుతప్పడంతో తృటిలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
దుబాయ్ నుంచి మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎయిర్ ఇండియా 380 విమానం వచ్చింది. మంగళూరులోని బజ్పే అంతరాజ్జాతీయ విమానశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తరువాత విమానాన్ని పార్కింగ్ స్థలంలో ఉంచే సమయంలో ఒక్కసారిగా అది ముందుకు దూసుకెళ్లింది.

విషయం గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యి విమానాన్ని అదుపుచేశారు. విషయం గుర్తించిన ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులు, విమానం సిబ్బందిని క్షేమంగా బయటకుదించారు. విమానం ముందుకు దూసుకెళ్లిన సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు. విమాన సిబ్బంది ఉన్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి యూటీ. ఖాదర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బజ్పే విమానాశ్రయం అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గతంలో మంగళూరులోని బజ్పే విమానాశ్రయంలో విమాన ప్రమాదలు జరిగాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications