శుభవార్త: 80% డిస్కౌంట్ సేల్స్, మొబైల్స్పై బంపర్ ఆఫరిచ్చిన ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ డిసెంబర్ 17వ, తేది వరకు కొనసాగుతోంది. స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్స్ , మొబైల్ యాక్సెసరీస్పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకించింది. రెడ్మీ నోట్ 4, ఎంఐ ఏ1, మోటో ఈ4 ప్లస్, లెనోవో కే8 ప్లస్, ఐఫోన్ 8, పిక్సల్ 2 తదితర వాటిపై ఊహించని రాయితీలు ప్రకటించింది.
ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దీంతో కష్టమర్లకు చౌకగా మొబైల్స్తో పాటు ఇతర వస్తువులను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిస్కౌంట్ సేల్స్ను తీసుకువస్తున్నాయి,
ఆయా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడ ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఆఫర్లపై ఆఫర్లను ప్రకటించడం గమనార్హం.

ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది.రెండు రోజుల పాటు డిస్కౌంట్ సేల్స్ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.డిసెంబర్ 17వరకు ఈ డిస్కౌంట్స్ సేల్స్ కొనసాగుతాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అయితే భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ‘ఫించ్డేస్' పేరుతో ప్రారంభించిన ఈ సేల్ ఈనెల 17 వరకు కొనసాగుతుంని ప్రకటించింది.

భారీ ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
రెడ్మీ నోట్ 4, ఎంఐ ఏ1, మోటో ఈ4 ప్లస్, లెనోవో కే8 ప్లస్, ఐఫోన్ 8, పిక్సల్ 2 తదితర వాటిపై ఊహించని రాయితీలు ప్రకటించింది.టాప్ సెల్లింగ్ ఫోన్ల కేటగిరీలో ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రొ, ఒప్పో ఎఫ్3 ప్లస్, గెలాక్సీ జే3 ప్రొ, మోటో సీ ప్లస్, శాంసంగ్ మ్యాక్స్, ఆనర్ 9ఐ, నోకియా 5 తదితర బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల్లోనూ ఫ్లిప్కార్ట్ 80 శాతం రాయితీ ప్రకటించింది.

80 శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఫ్లిప్కార్ట్
అన్ని కేటగిరీల్లోనూ ఫ్లిప్కార్ట్ 80 శాతం రాయితీ ప్రకటించింది.టాప్ సెల్లింగ్ ఫోన్ల కేటగిరీలో ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రొ, ఒప్పో ఎఫ్3 ప్లస్, గెలాక్సీ జే3 ప్రొ, మోటో సీ ప్లస్, శాంసంగ్ మ్యాక్స్, ఆనర్ 9ఐ, నోకియా 5 తదితర బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2ఎక్స్ఎల్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. పిక్సెల్2 అసలు ధర రూ.61 వేలు కాగా, రూ.49,999కే అందుబాటులో ఉంచింది.

రెడ్మీపై రూ.1000 తగ్గింపు
రెడ్మీ నోట్ 4 (32జీబీ) ను వెయ్యి రూపాయల రాయితీపై రూ.9,999కే అందిస్తోంది. 64 జీబీ వేరియంట్ను రూ.10,999కే అందుబాటులో ఉంచింది. దీని అసలు ధర రూ.12,999.రూ.49 వేల విలువైన ఐఫోన్ 7 32 జీబీ వేరియంట్ను రూ.42,999, 128జీబీ వేరియంట్ను రూ.49,999కి విక్రయిస్తోంది.
షియోమీ ఎంఐ ఏ1 అసలు ధర రూ.14,999 కాగా, రూ.12,999కే అందిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications