4వ దాణా స్కాం కేసు: లాలూకు ఏడేళ్ల జైలు, రూ.30లక్షల జరిమానా
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం నాల్గవ కేసులోనూ బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 30లక్షల జరిమానా విధించడం జరిగింది.
రూ. 3.18కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో శనివారం రాంచీలోని సీబీఐ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఇప్పటికే దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజా జైలు శిక్షతో లాలూకు మొత్తం 20.5ఏళ్ల జైలు శిక్ష పడినట్లయింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications