వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి ఎస్ జైశంకర్‌కు మాతృ వియోగం... తల్లి సులోచన కన్నుమూత...

|
Google Oneindia TeluguNews

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం(సెప్టెంబర్ 19) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'నా తల్లి ఇవాళ కన్నుమూశారన్న విషయం తెలియజేయడానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. అమ్మ స్నేహితులు,శ్రేయోలాభిషులు ఆమెను తమ ఆలోచనల్లో పదిలపరుచుకోవాలని కోరుతున్నాం. అనారోగ్యంలో ఆమెకు అండగా నిలబడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.' అని చెప్పారు.

 Foreign Minister S Jaishankars Mother sulochana passed away

సులోచన సుబ్రహ్మణ్యం వయసు 80 పైబడి ఉంటుందని తెలుస్తోంది. ఆమెకు కేంద్రమంత్రి జైశంకర్‌తో పాటు విజయ్ కుమార్,సంజయ్ సుబ్రహ్మణ్యం అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. సులోచన సుబ్రహ్మణ్యం భర్త కె సుబ్రహ్మణ్యం 2011 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ప్రఖ్యాత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా,భారతదేశ అణు సిద్ధాంత పితామహుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Recommended Video

BJP Didn’t Fight Nizam, Congress Did, Says Uttam Kumar Reddy | Oneindia Telugu

సులోచన సుబ్రహ్మణ్యం మృతి పట్ల కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్,నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంతాపం ప్రకటించారు.

English summary
Sulochana Subrahmanyam, mother of External Affairs Minister S Jaishankar, passed away on Saturday Mr Jaishankar informed about the demise of his mother in a tweet, along with a picture of her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X