బొగ్గు కుంభకోణం: సుప్రీం కోర్టును ఆశ్రయించిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం(కోల్గేట్) కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సమన్లు రద్దు చేయాలని కోరారు.
యుపిఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ.. గత జనవరిలో మన్మోహన్ను ప్రశ్నించింది.

ఈ కేసు విచారణకై ఏర్పాటైన ప్రత్యేక కోర్టు.. సిబిఐ దాఖలు చేసిన తుది ఛార్జీషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ చిత్తుశుద్ధి గల వ్యక్తి అని చెప్పారు. తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. మన్మోహన్ సింగ్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications