షాక్: ఎస్ బి ఐ ఐ క్యాష్ వాహనం నుండి కోటిన్నర దోపిడి
ఎస్ బి ఐ క్యాష్ తరలించే వాహనంలో నగదును నింపుతుండగా నలుగురు వ్యక్తులు కోటిన్నర రూపాయాలను దోచుకొన్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
ముంబై: ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసే వాహనం నుండి కోటిన్నర నగదును దోపిడి చేశారు దుండగులు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.నలుగురు గుర్తుతెలియని దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు.
గుర్తు తెలియని నలుగురు దుండగులు పథకం ప్రకారంగా ఈ దోపిడికి పాల్పడ్డారు.అయితే ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ బి ఐ కు చెందిన నగదును వ్యాన్ లోకి తీసుకెళ్తుండగా నలుగురు దుండగులు దోపిడికి పాల్పడ్డారు.
అయితే ఈ ఘటనపై ఎస్ బి ఐ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications