షాక్: ఎస్ బి ఐ ఐ క్యాష్ వాహనం నుండి కోటిన్నర దోపిడి

ఎస్ బి ఐ క్యాష్ తరలించే వాహనంలో నగదును నింపుతుండగా నలుగురు వ్యక్తులు కోటిన్నర రూపాయాలను దోచుకొన్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

ముంబై: ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసే వాహనం నుండి కోటిన్నర నగదును దోపిడి చేశారు దుండగులు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.నలుగురు గుర్తుతెలియని దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు.

గుర్తు తెలియని నలుగురు దుండగులు పథకం ప్రకారంగా ఈ దోపిడికి పాల్పడ్డారు.అయితే ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

Four criminals loot Rs 1.5 crore from SBI cash van in Mumbai's Dharavi

ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ బి ఐ కు చెందిన నగదును వ్యాన్ లోకి తీసుకెళ్తుండగా నలుగురు దుండగులు దోపిడికి పాల్పడ్డారు.

అయితే ఈ ఘటనపై ఎస్ బి ఐ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+