రాజ్యాంగ ధర్మాసనంలో వారు లేరు: వివాదం అలాగే...
న్యూఢిల్లీ: నలుగురు అసంతృప్త న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు. జస్టిస్ చలమేశ్వర్, ఎంబి లోకూర్, కురియన్, జోసెఫ్ల్లో ఎవరికి కూడా రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎకె సిక్రి, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ, జస్టిస్ అశోక్ భూషణ్లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ నెల 17వ తేదీ నుంచి కీలకమైన కేసులను ఈ బెంచీ విచారిస్తుంది.

అయితే, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రెస్ మీట్ పెట్టి అసంతృప్తిని వ్యక్తం చేసిన న్యాయమూర్తులతో చర్చలకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. తాను చేసింది సరైందనే ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
ఆధార్ చట్టానికి రాజ్యాంగబద్ధత, వయోజనుల మధ్య రీ క్రిమనలైజింగ్ గే సెక్స్కు సంబంధించిన 2013 తీర్పు వంటి కీలకమైన కేసులను తాజాగా ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications