నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
నిత్యానందస్వామిపై ఫ్రెంచ్ ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. 4 లక్షల అమెరికా డాలర్ల మోసానికి సంబంధించి విచారణ చేపడుతామని ప్రకటించింది. ఫ్రెంచ్కి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. నిత్యానంద అనుచరులు తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఫ్రెంచ్ ప్రభుత్వం విచారణ చేపట్టింది.
గడువుతీరిన పాస్పోర్టుతో నిత్యానంద స్వామి విదేశాలకు పారిపోయారు. దీవిలో దాగి నక్కినట్టు వార్తలొచ్చాయి. మరోవైపు నిత్యానంద ఆశ్రమానికి చెందిన ఇద్దరు సాధ్వీలు ప్రాణ్ప్రియ, ప్రియతత్వలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కిడ్నాప్, వేధింపులు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నేరాల కింద వారిని అదుపులోకి తీసుకుని, ఐదురోజులపాటు రిమాండ్కు తరలించారు. 9-10ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు వీరిద్దరిపై ఆరోపణలున్నాయి. మరో ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడి వారిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications