మమల్ని ఎవ్వరూ భయపెట్టలేరు: హోలాండే
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గోన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలండే భారత్ వదిలి స్వదేశానికి వెలుతున్న సమయంలో ఉగ్రవాదుల విషయంలో ఘాటుగానే స్పందించారు.
గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోన్న ప్రాంకోయిస్ హోలండేకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయంలో భారత్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్బంగా ప్రాంకోయిస్ హోలండే విలేకరులతో మాట్లాడారు.

ఫ్రాన్స్, భారత్ స్వేచ్చా స్వాతంత్య్రాలకు నిర్వచనాలుగా నిలుస్తాయని, అందుకే ఈ రెండు దేశాలపై ఉగ్రవాదులు పదేపదే దాడులు చేస్తున్నారని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరులో తాము వెనకడుగు వేయబోమని ఆయన తేల్చి చెప్పారు.
మేము దేనికి భయపడం, మమ్మల్ని ఎవ్వరూ భయపెట్టలేరని, ఉగ్రవాదుల పీచమణిచే విషయంలో ఎలాంటి సందేహం లేదని ప్రాంకోయిస్ హోలాండే స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అంతు చూడటానికి తాము భారత్ తో కలిసి పని చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రాంకోయిస్ హోలాండే చెప్పారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications