పెళ్లి రద్దు: తల్లిదండ్రులతోపాటు వధువు ఆత్మహత్య
కోటా: రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిశ్చితార్థం పూర్తయి ఇక పెళ్లే మిగిలిందని అనుకుంటుండగా.. హఠాత్తుగా వరుడు పెళ్లి రద్దు చేయడంతో వధువు, ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అవమానంగా భావించిన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లో వెళితే.. కోట ప్రాంతానికి చెందిన దీక్ష(21) అనే యువతికి జైపూర్కి చెందిన కమల్తో నిశ్చితార్థమైంది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉండగా డిసెంబరు 30న కమల్ దీక్షకి ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు.

దీంతో దీక్ష తండ్రి పోలీస్ స్టేషన్లో కమల్పై కేసు కూడా పెట్టారు. అంతలోనే వధువు దీక్షతోపాటు ఆమె తల్లి కాంత(45), తండ్రి హేమంత్ ఛత్వానిలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా, వారి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications