ఇద్దరూ మహిళలే: ఆగ్రాలో సహజీవనం, ఆపై పెళ్లి
న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. వినడానికి ఇంది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు విభాగంలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్న 25 ఏళ్ల మహిళను ఎంతగానో ప్రేమించింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పింది.

ఇందుకు విద్యార్ధిని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో జనవరి 4న ఇంటి నుంచి పారిపోయింది. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు జనవరి 15న సమీప పోలీస్ స్టేషన్ తమ కూతరు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దీంతో బాలిక సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆగ్రాకు సమీపంలోని ద్వేరి అనే గ్రామంలో ఆ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. భారత్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవటం చట్ట సమ్మతం కానప్పటికీ, అయితే వారిద్దరూ 18 ఏళ్లకు మించిన వారు కావడంతో వారిపై చర్యలు తీసుకోలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications