గోవా సీఎం పారికర్కు మళ్ళీ అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం రాత్రి మరోసారి ఆసుపత్రిలో చేరారు. డీ హైడ్రేషన్, బ్లడ్ ప్రెషర్ కారణాలతో ఆయన తిరిగి జీఎంసీ ఆసుపత్రిలో చేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిజానికి ఆయన గురువారమే ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలుండటంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు.

అయితే ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.పారికర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Recommended Video

Goa Bypoll result- CM Manohar Parrikar defeats Congress by margin of 4803 votes
మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు ప్రత్యేకంగా వైద్య నిపుణులను నియమించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications