కారణమిదే: చైనా వస్తువుల తక్కువ ధరకు
చైనా ప్రభుత్వం చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీని అందిస్తోంది.
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీని అందిస్తోంది. దీనివల్లే చైనాలో ఉత్పత్తైన వస్తువులు ఇతర దేశాల్లోని వస్తువుల ధరలతో పోలిస్తే చాలా తక్కువ ధరకేఅందుబాటులో ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గడిచిన 15 ఏళ్ళుగా చైనాలో తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో విరివిగా లభిస్తున్నాయి. ఇతర దేశాల్లో తయారయ్యే వస్తువుల కంటే అతి తక్కువ ధరకే చైనా ఎలా వస్తువులను తయారు చేస్తోందని పలువురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై కేంద్ర మంత్రి పార్థిబాయ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు.

ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను సమయానుకూలంగా ప్రభుత్వం అందించే రుణాలు, టెక్నాలజీ స్థాయిని పెంచుకోవడం మార్కెటింగ్ సదుపాయాలు, నాణ్యత తదితర అంశాలు కూడ ఉత్పత్తి సంస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన ఆ సమాధానంలో పేర్కొన్నారు.
అందుకే చైనా కంపెనీలు తమ వస్తువులను అతి తక్కువ ధరకే ఇతర దేశాల్లో విక్రయిస్తున్నాయని ఆయన చెప్పారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications