ఎయిర్ ఇండియాలో వందశాతం వాటాల అమ్మకం కోసం బిడ్లకు ఆహ్వానం
నష్టాలను చవిచూస్తున్న ఎయిర్ ఇండియా 100 శాతం వాటా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం వందశాత వాటాల విక్రయం కోసం బిడ్లను ఆహ్వానించనుంది. 2018లో వాటా విక్రయించేందుకు బిడ్ దాఖలు చేసినా.. ఒక్క సంస్థ కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలో సంస్థ వాటాల మొత్తాన్ని విక్రయించేందుకు బిడ్ వేస్తామని చెబుతోంది.
ఎయిర్ ఇండియాలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని పేర్కొన్నది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17 తేదీ గడువుగా నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్ల రుణం అందజేసి.. ఇతర బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపింది.

ఎయిర్ ఇండియా వాటా కొనుగోలు భారతదేశ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చింది. విదేశీ కంపెనీలు బిడ్లు దాఖలు చేసేందుకు తక్కువ ప్రయారిటీ ఇచ్చింది. 2018లో ఎయిర్ ఇండియా 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నించింది. అయితే అందుకు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో.. బిడ్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదు.
ఎయిర్ ఇండియా మహారాజా మస్కట్గా పేరుగాంచింది. దేశంలో, అంతర్జాతీయంగా ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లను కలిగి ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ల్యాండింగ్, పార్కింగ్ కీలకమైన అంశాలు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications