నెట్ న్యూట్రాలిటీపై దద్దరిల్లింది: రాహుల్ నిలదీత, ధీటుగా రవిశంకర్
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం ఇంటర్నెట్ సమానత్వం పైన చర్చ జరిగింది. నెట్ న్యూట్రాలిటీ పైన సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నెట్ న్యూట్రాలిటీ అంశాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభలో లేవనెత్తారు.
దీనిపై చర్చ సమయంలో అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నెట్ న్యూట్రాలిటీ పేరుతో కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని, అంతర్జాతీయ సమానత్వంపై చట్టం తేవాలన్నారు. నెట్ కార్పోరెట్ గుప్పిల్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ధీటుగా స్పందించారు. ఇంటర్నెట్ సమానత్వం పైన తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. స్పెక్ట్రం వేలంలో అధిక బిడ్లు రాబట్టిన ఘనత తమదే అన్నారు. నెట్ న్యూట్రాలిటీ తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కార్పోరేట్ వర్గాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతోందన్నారు.
తాము యూపీఏలా కార్పోరేట్లకు ఎప్పుడూ తలొగ్గలేదని చెప్పారు. ఉచిత ఇంటర్నెట్ సౌకర్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అంతర్జాతీయ సమానత్వంపై తమ ప్రభుత్వ నిబంధనలు రూపొందిస్తుందన్నారు. గతంలో స్పెక్ట్రం వేలంలో రూ.లక్షా పదివేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications