జీఎస్టీ మండలిలో 26వ సమావేశం.. కీలక నిర్ణయాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జీఎస్టీ మండలి 26వ సమావేశం జరిగింది. సమావేశంలో జీఎస్టీ రిటర్న్ల సరళీకరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్ను మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ గల సరుకులు రవాణా చేయాలంటే ఉండాల్సిన ఎలక్ట్రానిక్-వే బిల్లుపై కీలక వివరాలు తెలిపారు.

ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ పన్నుల ఎగవేతకు పాల్పడుతోన్న ప్రక్రియను ఈ ఈ-వే బిల్లు ద్వారా అరికట్టవచ్చని జైట్లీ చెప్పారు. ఎలక్ట్రానిక్-వే బిల్లును వచ్చే నెల 1 నుంచి దశల వారీగా అమల్లోకి తీసుకొస్తామని, ఈ ఏడాది జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుంది తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications