ఏడేళ్ళుగా సహజీవనం, ఏకాంతంగా గడిపిన వీడియోలు నెట్లో పెడతానని ఇలా...
సహజీవనం చేస్తుండగా తన పై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది.
బెంగుళూరు:సహజీవనం చేస్తుండగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక మహిళ శనివారం నాడు బెంగుళూరు సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పెళ్ళి చేసుకోవాలని కోరితే తనతో గడిపిన వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ మహిళ ఇక్కడే ఒక స్వచ్చంధ సంస్థలో పనిచేస్తున్నారు. గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త ప్రదీప్ కుమార్ అభిరామ్ అనే వ్యక్తి బెంగుళూరులోనే ఉంటాడు. అతనితో 2010 నుండి పరిచయమని ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలిపారు.

పెళ్లి చేసుకోమని అడిగితే ఏకాంతంగా గడిపిన వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. కులం పేరుతోనూ దూషించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
పలువురు మహిళలను బెదిరించి సంబంధాలను పెట్టుకొన్నాడని ఆరోపించారు. ప్రదీప్ కుమార్ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.పరారీలో ఉన్న అతడిని పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications