గురుదాస్పూర్లో బిజెపికి భారీ షాక్, కాంగ్రెస్ గెలుపు: కేరళలో యూడీఎఫ్
గురుదాస్పూర్ లోకసభ ఉప ఎన్నికల్లో బిజెపికి షాక్ తగిలిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1,93,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అమృత్సర్/తిరువనంతపురం: గురుదాస్పూర్ లోకసభ ఉప ఎన్నికల్లో బిజెపికి షాక్ తగిలిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1,93,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మూడో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేజర్ జనరల్ సురేష్ ఖజురియా నిలిచారు. బాలీవుడ్ నటుడు, బిజెపి నేత వినోద్ ఖన్నా మృతితో గురుదాస్పూర్కు ఉప ఎన్నిక జరిగింది.
కాగా, ఆరు నెలల క్రితం పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. నాటి అకాళీదళ్ ప్రభుత్వం అన్నింటా విఫలం కావడంతో ఆ ప్రభావం బిజెపి పైన కూడా పడింది. ఇప్పుడు గురుదాస్పూర్ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

కేరళలోని వెంగర శాసన సభ స్థానాన్ని ఐయూఎంఎల్ నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఖాదర్ విజయం సాధించారు. యూడీఎఫ్ కూటమిలో ఐయూఎంఎల్ భాగస్వామి.
ఉప ఎన్నికల్లో ఐయూఎంఎల్ అభ్యర్థి ఖాదర్ 2,310 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆయనకు 65 వేల పైచిలుకు ఓట్లు రాగా, ఎల్డీఎఫ్ అభ్యర్థి పిపి బషీర్కు 41వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications