క్షీణించిన హార్దిక్ పటేల్ ఆరోగ్యం: ఆస్పత్రికి తరలింపు
అహ్మదాబాద్: పటీదార్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనను పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేతలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గత 14 రోజులుగా దీక్ష చేస్తున్న హార్దిక్పటేల్ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న అల్టిమేటం జారీ చేశారు. 24 గంటల్లోగా తమ డిమాండ్లపై చర్చలు ప్రారంభించకపోతే తాను మంచినీరు కూడా ముట్టుకోనని హెచ్చరించారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.
అంతేగాక, కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గుజరాత్ ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై బీజేపీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదని పాస్ కన్వీనర్ మనోజ్ పనారా ఆరోపించారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications