మాజీ ప్రధాని ఫ్యామిలీకి షాక్, మనుమడి ఎంపీ పదవిపై వేటు వేసిన హైకోర్టు, మ్యాటర్ !
బెంగళూరు/హాసన్: లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం సమర్పించినందుకు హాసన్ లోక్ సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. దెబ్బకు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి షాక్ తగిలింది. 2019లో న్యాయవాది, మాజీ కేడీపీ పార్టీ సభ్యుడు జి. దేవరాజేగౌడ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
నామినేషన్ పత్రాలు సమర్పించేటప్పుడు తన ఆస్తి వివరాలను దాచిపెట్టి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపించారు. ఫిర్యాదులో ప్రజ్వల్ రేవణ్ణ తన అఫిడవిట్లో అనేక తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన నామినేషన్ను రద్దు చేయాలని న్యాయవాది దువరాజ్ గౌడ కోరారు. దీనికి సంబంధించి సమాచారం సేకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హాసన్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.

అయితే లోక్సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ప్రజ్వల్ రేవణ్ణ 2019 లోక్సభ ఎన్నికల కోసం తన ఆస్తి వివరాలను సమర్పించారు, ఈసారి ప్రజ్వల్ మొత్తం ఆస్తి వివరాలు సమర్పించారు. అందులో రూ. 4, 89, 15, 029 విలువైన స్థిరాస్తి మరియు రూ. 1, 68, 86, 632 విలువైన ఆస్తులు ఉన్నాయని వివరించారు.

-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications