ప్రచారానికి విరామం: ఫేమస్ 56 దుకాణ్లో బాలుడికి ఐస్క్రీం తినిపించిన రాహుల్ గాంధీ
ఇండోర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆయన కాసేపు తన ప్రచారానికి విరామం ఇచ్చారు. అక్కడి ఫేమస్ 56 దుకాణ్లో ఐస్ క్రీం తినేందుకు వచ్చారు.
రాహుల్ గాంధీ కోసం ఆ దుకాణం సిబ్బంది ప్రత్యేకంగా ఐస్ క్రీం తయారు చేసి ఇచ్చారు. దానిని తీసుకున్న రాహుల్ గాంధీ అక్కడే ఓ బాలుడు ఉండటాన్ని గమనించాడు.

హలో.. ఐస్ క్రీం తింటావా అని ప్రశ్నించాడు. అంతేకాదు, అతనికి ఐస్ క్రీం కూడా తినిపించాడు. కాగా రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, జ్యోతిరాదిత్య సిందియా తదితరులు ఉన్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications