‘రాహుల్కు ఆసక్తి లేదు.. మోడీతో పోరాడే శక్తి లేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్నాటక గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్ఆర్ భరద్వాజ్ మండిపడ్డారు. ఆయన ప్రజలకు, వాస్తవాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. రాజకీయాలపై రాహుల్ అనాసక్తితో ఉన్నారని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీతో.. నరేంద్ర మోడీతో పోరాడే సత్తా కాంగ్రెస్కు లేదని అన్నారు. లలిత్ మోడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.

పార్లమెంటును అడ్డుకుంటామని అనడం సరికాదని సొంతపార్టీ నేతలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు కాంగ్రెస్ సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంటులో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని అన్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications