టీ ఇవ్వడం ఆలస్యం: భార్యను పొడిచి చంపేశాడు

అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరిగింది.
గొడవ తీవ్రస్థాయికి పెరిగింది. దీంతో ఇంట్లో వంట చేసేందుకు భార్య అంగీకరించలేదు. మరింత కోపోద్రిక్తుడైన భర్త నాయక్ భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో శుక్రవారం ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications