భారత్కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలు
భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.
వైమానిక దళానికి చెందిన పలు యుద్ద విమానాలు ఇప్పటికే చాల వరకు కూలి పోయిన పరిస్థితి. దీనికి తోడు దాయదీ పాకిస్థాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్న నేపథ్యంలోనే భారత్ ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని యుద్ద విమానాల కొనుగోలుకు రంగం సిద్దం చేసింది.

ఇందుకు సంబంధించి రష్యాతో చర్చలు కూడ ప్రారంభించింది. కొత్త విమానాల కొనుగోలు ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా రష్యాతో చర్చలు పూర్తి చేసుకోవాలని భారత వాయుసేన యోచిస్తోంది. కాగా ఇప్పటికే గడిచిన 15 సంవత్సరాల్లో 250కి పైగా సుఖోయ్ యుద్ద విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇచ్చిన వాటితో భారత్కు పూర్తిగా యుద్ద విమానాలు సరిపోతాయని వాయుసేన అధికారులు తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications