Illegal affair: భర్త డాక్టర్, పొలిటికల్ లీడర్, భార్య జ్యూస్ పిండేసిన జిమ్ ట్రైనర్, షార్ప్ షూటర్స్ తో !
పాట్నా/చెన్నై: భర్త రాజకీయాల్లో బీజీగా ఉంటూ డాక్టర్ గా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. భర్త బిజీగా ఉండటంతో అతని భార్య విరహంతో రగిలిపోయింది. ఆరోగ్యం కాపాడుకోవడానికి జిమ్ కు వెలుతున్న డాక్టర్ భార్య జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా పని చేస్తున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. 9 నెలలపాటు జిమ్ లో వ్యాయామం నేర్పిస్తున్న యువకుడికి స్వర్గం చూపించిన డాక్టర్ భార్య ఆమె కోరికలు మొత్తం తీర్చుకుంది. డాక్టర్ భార్యకు ఆ జిమ్ ట్రైనర్ రోజూ జ్యూస్ పిండేస్తున్నాడు. జిమ్ ట్రైనర్ యువడితో తేడాలు రావడంతో డాక్టర్ భార్య ఆమె మాజీ ప్రియుడిని మళ్లీ లైన్ లో పెట్టింది. తన అక్రమ సంబంధం విషయం నీ భర్తకు చెబుతానని జిమ్ ట్రైనర్ డాక్టర్ భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న తన భర్తకు విషయం తెలిప్తే కొంపలు మునిగిపోతాయని భయపడిన కిలాడీ లేడీ తన ప్రియుడితో కలిసి ఇంతకాలం ఎంజాయ్ చేసిన జిమ్ ట్రైనర్ ను హత్య చెయ్యడానికి స్కెచ్ వేసింది. తరువాత డాక్టర్ కు కూడా అతని భార్య మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. డాక్టర్ భార్య ప్రియుడు కాంట్రాక్టు కిల్లర్స్ తో లక్షల రూపాయల డీల్ మాట్లాడుకుని జిమ్ ట్రైనర్ మీద తుపాకులతో కాల్పించడం కలకలం రేపింది. డాక్టర్ మొగుడు, అతని భార్య, ఆమె ప్రియుడు, కాంట్రాక్టు కిల్లర్స్ ఇప్పుడు కటకటాలపాలైనారు.
Wife: నాభర్త ఫుల్ గా తాగేసి బెడ్ రూమ్ లో వెరైటీగా కావాలని ?, కేసు పెట్టిన భార్య, పరాయి స్త్రీలతో !
భర్త రాజకీయ నాయకుడు, డాక్టర్
బీహార్ రాజదాని పాట్నాలో డాక్టర్ రాజీవ్ కుమార్ సింగ్ నివాసం ఉంటున్నాడు. రాజీవ్ కుమార్ సింగ్ భార్య ఖుష్బు సింగ్ చూడటానికి చాలా అందంగా ఉంటోంది. డాక్టర్ రాజీవ్ కుమార్ సింగ్ పేరుపొందిన ఫిజియోథెరఫిస్ట్. ప్రముఖ రాజకీయ నాయకులు రాజీవ్ కుమార్ సింగ్ దగ్గర చికిత్స చేయించుకుంటున్నారు. జేడీ(U) రాష్ట్ర మెడికల్ సెల్ విభాగం ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న రాజీవ్ కుమార్ సింగ్ కు మంచిపలుకుబడి ఉంది.
భర్త బిజీ...... భార్యకు ప్రియుడు
ఖుష్బు సింగ్ భర్త రాజీవ్ కుమార్ సింగ్ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. రాజకీయాలు, ఆసుపత్రిలో బిజీగా కాలం గడుపుతున్న రాజీవ్ కుమార్ సింగ్ టైమ్ రాత్రిమాత్రమే ఇంటికి వెలుతున్నాడు. భర్త రాజీవ్ కుమార్ సింగ్ బయట బిజీగా ఉండటంతో అతని భార్య ఖుష్బు సింగ్ దానాపూర్ కు చెందిన మిహిర్ కుమార్ సింగ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.
విరహంతో రగిలిపోయిన డాక్టర్ భార్య
దానాపూర్ కు చెందిన ప్రియుడు మిహిర్ కుమార్ సింగ్ అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఖుష్బు ఆమె కోరికలు మొత్తం తీర్చుకోలేకపోయింది. భర్త రాజీవ్ కుమార్ సింగ్ బిజీగా ఉండటం, ప్రియుడు మిహిర్ కుమార్ సింగ్ అప్పుడప్పుడు అందుబాటులో ఉండటంతో ఖుష్బు సింగ్ విరహంతో రగిలిపోయింది.
జిమ్ ట్రైనర్ ఎంట్రీ
ఆరోగ్యం
కాపాడుకోవడానికి
జిమ్
కు
వెలుతున్న
డాక్టర్
రాజీవ్
కుమార్
సింగ్
భార్య
ఖుష్బుకు
జిమ్
సెంటర్
లో
ట్రైనర్
గా
పని
చేస్తున్న
విక్రమ్
సింగ్
(26)
అనే
యువకుడు
పరిచయం
అయ్యాడు.
శరీరం
పట్టుకుని
వ్యాయామం
చేయిస్తున్న
విక్రమ్
సింగ్
మీద
డాక్టర్
భార్య
ఖుష్బు
మనసుపడింది.
కండలు
పెంచిన
విక్రమ్
సింగ్
ను
కొంతకాలానికే
ఖుష్బు
సింగ్
లైన్
లో
పెట్టేసింది.
పాత ప్రియుడు పార్ట్ టైమ్...... కొత్త ప్రియుడు ఫుల్ టైమ్
పాతప్రియుడు మిహిర్ కుమార్ సింగ్ తో అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తున్న ఖుష్బు సింగ్ ప్రతిరోజూ జిమ్ కు వెలుతు అక్కడ ట్రైనర్ గా పని చేస్తున్న విక్రమ్ సింగ్ ను లైన్ లో పెట్టి అతని ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసింది. గత జనవరి నెల నుంచి ఇంతకాలం జిమ్ ట్రైనర్ విక్రమ్ సింగ్ తో ఖుష్బు సింగ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి ఆమె కామకోరికలు మొత్తం తీర్చుకోవడం మొదలుపెట్టింది. రోజు జిమ్ కు వస్తున్న ప్రియురాలు ఖుష్బుకు ఆమె ప్రియుడు విక్రమ్ సింగ్ జ్యూస్ మొత్తం పిండేసి ఆమెను పూర్తిగా లొంగదీసుకున్నాడు.
బ్లాక్ మెయిల్ చేసిన జిమ్ ట్రైనర్
కొన్ని
నెలలపాటు
జిమ్
లో
వ్యాయామం
నేర్పిస్తున్న
యువకుడు
విక్రమ్
సింగ్
కు
స్వర్గం
చూపించిన
డాక్టర్
భార్య
ఖుష్బు
సింగ్
ఆమె
కోరికలు
మొత్తం
తీర్చుకుంది.
ఇటీవల
జిమ్
ట్రైనర్
విక్రమ్
సింగ్
తో
ఖుష్బు
సింగ్
కు
తేడాలు
రావడంతో
డాక్టర్
భార్య
మాజీ
ప్రియుడు
మిహిర్
కుమార్
సింగ్
ను
ఆమె
మళ్లీ
లైన్
లో
పెట్టింది.
మన
అక్రమ
సంబంధం
విషయం
నీ
భర్త
రాజీవ్
కుమార్
సింగ్
కు
చెబుతానని
జిమ్
ట్రైనర్
విక్రమ్
సింగ్
డాక్టర్
భార్య
ఖుష్బును
బ్లాక్
మెయిల్
చేశాడు.
ప్రియుడితో జిమ్ ట్రైనర్ హత్యకు స్కెచ్ వేసిన లేడీ
రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న తన భర్త రాజీవ్ కుమార్ సింగ్ కు విషయం తెలిప్తే కొంపలు మునిగిపోతాయని భయపడిన కిలాడీ లేడీ ఖుష్బు ఆమె మరో ప్రియుడు మిహిర్ కుమార్ సింగ్ తో కలిసి ఇంతకాలం ఎంజాయ్ చేసిన జిమ్ ట్రైనర్ విక్రమ్ సింగ్ హత్యకు స్కెచ్ వేసింది. తరువాత ఖుష్బు అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజీవ్ కుమార్ సింగ్ కు తెలిసిపోవడంతో అతను కూడా విక్రమ్ సింగ్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఖుష్బు ప్రియుడు మిహిర్ కుమార్ సింగ్ కాంట్రాక్టు కిల్లర్స్ తో విక్రమ్ సింగ్ హత్యకు రూ. 3 లక్షలకు డీల్ మాట్లాడుకుని అడ్వాన్స్ గా రూ. 1.87 లక్షలు ఇచ్చాడు.
తుపాకులతో కాల్చిన షార్ప్ షూటర్స్
పాట్నాలోని భగవత్ నగర్ లో విక్రమ్ సింగ్ పని చేస్తున్న జిమ్ సెంటర్ సమీపంలోనే కాంట్రాక్టు కిల్లర్స్ నెలకు రూ. 14 వేలు అద్దెకు ఇల్లు తీసుకుని అతని హత్యకు రెక్కీ నిర్వహించారు. ఒకసారి విక్రమ్ సింగ్ ను కాల్చి చంపడానికి ప్రయత్నించడంతో ఆరోజులు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అతను తప్పించుకున్నాడు. సెప్టెంబర్ 19వ తేదీన కాంట్రాక్టు షార్ప్ షూటర్స్ విక్రమ్ సింగ్ మీద తుపాకి తూటాలు కురిపించారు.
మ్యాటర్ మొత్తం చెప్పిన డాక్టర్ భార్య మాజీ ప్రియుడు
తుపాకి
తూటాలు
దూసుకుపోయిన
విక్రమ్
సింగ్
ఆసుపత్రిలో
చేరి
ప్రాణాలు
దక్కించుకుని
చికిత్స
పొందుతున్నాడు.
తనను
హత్య
చెయ్యడానికి
తన
తన
మాజీ
ప్రియురాలు
ఖుష్బు,
ఆమె
భర్త
రాజీవ్
కుమార్
సింగ్,
ఆమె
మాజీ
ప్రియుడు
మిహిర్
కుమార్
సింగ్
కారణమని
విక్రమ్
సింగ్
ఫిర్యాదు
చేశాడని
పాట్నా
సీనియర్
సూపరిండెంటెంట్
ఆఫ్
పోలీసు
ఉపేంద్ర
శర్మా
మీడియాకు
చెప్పారు.
1,875 సార్లు ఫోన్లు....... 5.5 లక్షల సెకన్లు మాట్లాడుకున్నారు
జిమ్
ట్రైనర్
విక్రమ్
సింగ్
హత్యాయత్నం
కేసు
పెట్టడంతో
జేడీ(యూ)
పార్టీ
నుంచి
డాక్టర్
రాజీవ్
కుమార్
సింగ్
ను
తప్పించారు.
డాక్టర్
రాజీవ్
కుమార్
సింగ్
భార్య
ఖుష్బు,
జిమ్
ట్రైనర్
విక్రమ్
సింగ్
గత
జనవరి
నెల
నుంచి
ఒకరికి
ఒకరు
1,
875
సార్లు
ఫోన్లు
చేసుకుని
5.5
లక్షల
సెకన్లు
మాట్లాడుకున్నారని
పాట్నా
సీనియర్
సూపరిండెంటెంట్
ఆఫ్
పోలీసు
ఉపేంద్ర
శర్మా
మీడియాకు
చెప్పారు.
డాక్టర్, భార్య, మాజీ ప్రియుడు, కాంట్రాక్టు కిల్లర్స్ అరెస్టు
విక్రమ్ సింగ్ మీద కాల్పులు జరిపి చంపడానికి ప్రయత్నించడం పాట్నాలో కలకలం రేపింది. ఈ కేసులో డాక్టర్ రాజీవ్ కుమార్ సింగ్, అతని భార్య ఖుష్బు, ఆమె మాజీ ప్రియుడు మిహిర్ కుమార్ సింగ్, కాంట్రాక్టు కిల్లర్స్, షార్ప్ షూటర్స్ అమన్ కుమార్, ఆర్యన్ అలియాస్ రోహిత్ సింగ్, మోహమ్మద్ షంషాద్ అనే నిందితులను అరెస్టు చేశామని పాట్నా సీనియర్ సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీసు ఉపేంద్ర శర్మా మీడియాకు చెప్పారు. ఇంకా ఈ కేసులో మరో ఇద్దరు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పాట్నా సీనియర్ సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీసు ఉపేంద్ర శర్మా మీడియాకు చెప్పారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, డాక్టర్ అయిన రాజీవ్ కుమార్ సింగ్ భార్య ఖుష్బు సింగ్ ఇద్దరు ప్రియుల వ్యవహారం బయటకు రావడంతో బీహార్ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది.