Illegal affair: ముగ్గురు పిల్లల తల్లి, సిటీలో భర్త, ప్రియుడితో ఎంజాయ్, పెద్దమనుషుల తీర్పుతో మైండ్ బ్లాక్!
రాంఛీ/ జార్ఖండ్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత భర్త డబ్బు సంపాధించడానికి వేరే రాష్ట్రానికి వెళ్లాడు. ఇంటి దగ్గరే పిల్లలతో కలిసి ఉంటున్న భార్యకు డబ్బులు పంపిస్తున్న భర్త కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త దూరంగా ఉండటంతో సొంత ఊరిలో ఉంటున్న యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.
ప్రియుడు ఏదో ఉద్యోగం చేస్తున్నట్లు, డ్యూటీకి వెళ్లి వస్తున్నట్లు టైమ్ టూ టైమ్ అతని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త దూరంగా ఉండటంతో ప్రియుడు ఎప్పుడు వచ్చినా అతనితో ఎంజాయ్ చెయ్యడానికి ఆమె సిద్దం అయ్యింది. ఇద్దరి అక్రమ సంబంధం వియషం స్థానికులకు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని, నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని మహిళకు, నువ్వు పదేపదే ఆమె ఇంటికి వస్తే నీకు దేహశుద్ది చేస్తామని ప్రియుడికి స్థానికులు వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఏమాత్రం పట్టించుకోని ప్రియుడు అతని ప్రియురాలి ఇంటికి వెళ్లి జల్సా చేస్తున్నాడు. అర్దరాత్రి ప్రియురాలి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్థానికులు ఇద్దరూ నగ్నంగా ఉన్న విషయం రగిలిపోయి వారిని పట్టుకుని దేహశుద్ది చేసి ఆ ప్రాంతంలోని పెద్ద మనుషుల ముందు హాజరుపరిచారు. మరుసటి రోజు పంచాయితీలు చేసిన ఊరి పెద్దలు అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళకు, ఆమె ప్రియుడికి అపరాదరుసుం విధించారు.
చినరాయుడి తీర్పు, అటు పెదరాయుడి తీర్పుకు పోటీగా, అలాంటి తీర్పులకు పూర్తిగా విరుద్దంగా ఉన్న ఈ కన్నింగ్ పెద్దమనుషుల తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరి నుంచి అపరాదరుసుం వసూలు చేసిన పెద్దమనుషులు వారిని వదిలిపెట్టారు.
సంతోషంగా పెళ్లి చేసుకున్నారు
జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలోని రామ్ గఢ్ లోని కుష్పానా గ్రామంలో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని సూరజ్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న సూరజ్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
ముగ్గురు పిల్లల తల్లి
కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన సూరజ్, స్వప్నా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత భర్త డబ్బు సంపాధించడానికి మహారాష్ట్రలోని ముంబాయికి వెళ్లాడు. ఇంటి దగ్గరే పిల్లలతో కలిసి ఉంటున్న భార్య స్వప్నాకు డబ్బులు పంపిస్తున్న సూరజ్ ఇంటి దగ్గర ఉంటున్న ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు.
ఇంట్లోనే ప్రియుడికి స్వర్గం చూపించింది
భర్త సూరజ్ దూరంగా ఉండటంతో సొంత ఊరిలో ఉంటున్న రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో స్వప్నా అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు రాకేష్ అతను ఏదో ఉద్యోగం చేస్తున్నట్లు, కచ్చితంగా డ్యూటీకి వెళ్లి వస్తున్నట్లు టైమ్ టూ టైమ్ అతని ప్రియురాలు స్వప్నా ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త సూరజ్ ముంబాయిలో ఉండటంతో ప్రియుడు రాకేష్ ఇంటికి ఎప్పుడు వచ్చినా అతనితో ఎంజాయ్ చెయ్యడానికి స్వప్నా సిద్దం అయ్యింది.
వార్నింగ్ ఇచ్చిన స్థానికులు
రాకేష్, స్వప్నాల అక్రమ సంబంధం వియషం స్థానికులకు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని, నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని స్వప్నాకు, నువ్వు పదేపదే ఆమె ఇంటికి వస్తే నీకు దేహశుద్ది చేస్తామని ప్రియుడు రాకేష్ కు స్థానికులు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఏమాత్రం పట్టించుకోని ప్రియుడు రాకేష్ అతని ప్రియురాలు స్వప్నా ఇంటికి వెళ్లి జల్సా చేస్తున్నాడు.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు
అర్దరాత్రి ప్రియురాలు స్వప్నా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్థానికులు ఆమెతో పాటు ప్రియుడు రాకేష్ ఇద్దరూ నగ్నంగా ఉన్న విషయం చూసి రగిలిపోయి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసి ఆ ప్రాంతంలోని పెద్ద మనుషుల ముందు హాజరుపరిచారు. మరుసటి రోజు ఊరిలో స్వప్నా, సూరజ్ దంపతుల బంధువులు, ప్రియుడు రాకేష్ బంధువులు పంచాయితీ పెద్దల ముందు హాజరైనారు.
రూ. 1.20 లక్షలు ఫైన్
మరుసటి రోజు పంచాయితీలు చేసిన ఊరి పెద్దలు అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ స్వప్నాకు, ఆమె ప్రియుడు రాకేష్ కు కలిపి రూ. 1. 20 లక్షలు అపరాదరుసుం విధించారు. అంత డబ్బులు చెల్లించలేమని కుయ్యోమర్రో అన్న ప్రేమికులు పంచాయితీలు చేసిన పెద్దల కాళ్లు పట్టుకున్నారు..
ఫైనల్ గా రూ. 40 వేలకు డీల్
చినరాయుడి తీర్పు, అటు పెదరాయుడి తీర్పుకు పోటీగా, అలాంటి తీర్పులకు పూర్తిగా విరుద్దంగా ఉన్న ఈ కన్నింగ్ పెద్దమనుషుల ప్రియుడికి రూ. 20, 000, ప్రియురాలికి రూ. 20, 000 అపరుదారుసుం విదిస్తున్నామని తీర్పు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరి నుంచి అపరాదరుసుం వసూలు చేసిన పెద్దమనుషులు వారిని వదిలిపెట్టారు. అయితే ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్థానిక పోలీసులు అంటున్నారు.