Crime: బెంగళూరులో భర్త, బడిలో కూతురు, ఒడిలో ప్రియుడు, ఏం నాటకాలు ఆడిందిరా సామి, క్లైమాక్స్ !
భువనేశ్వర్: వివాహం చేసుకున్న మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. డబ్బులు సంపాధించడానికి భర్త ఐటీ హబ్ వెళ్లాడు. కొన్ని నెలలకు ఒకసారి ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య, పిల్లలతో కలిసి కొంతకాలం ఉండేవాడు. తరువాత పని కోసం వెళ్లిపోయాడేవాడు. ఇంట్లో విరహంతో ఉన్న భార్య ఓ టీచర్ ను సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. కూతురికి ట్యూషన్ చెబుతున్న టీచర్ తో లింక్ పెట్టుకున్న భార్య అతనితో జల్సా చేసింది. ప్రియుడితో జల్సా చెయ్యడానికి చిన్న బిడ్డ అడ్డం ఉన్నాడని తల్లి రగిలిపోయింది. ప్రియుడితో కలిసి మూడు సంవత్సరాల బిడ్డను చంపేసిన తల్లి నాటకాలు ఆడింది. అయితే కన్న కూతురు తండ్రికి అసలు మ్యాటర్ చెప్పడంతో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది.
Teacher: ఆసుపత్రిలో డాక్టర్ల అరాచకం, ఫ్రెండ్స్, లేడీ టీచర్ ను హాస్టల్ కు పిలిపించి ఏం చేశారంటే ? !
కూతురు, కొడుకు
ఒడిశాలోని కేరేంద్రపారా జిల్లాలోని పట్టముండన ముట్టియపాడ్ గ్రామంలో సుస్మితా (32) అనే మహిళ నివాసం ఉంటున్నాడు. విశ్వనాథ్ అనే మహిళతో సుస్మితాకు వివాహం అయ్యింది. విశ్వనాథ్, సుస్మితా దంపతులకు 12 ఏళ్ కూతురు, మూడు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు.
బెంగళూరులో భర్త
భర్తతో కొన్ని సంవత్సరాలు సుస్మితా సంతోషంగా కాపురం చేసింది. డబ్బులు సంపాధించడానికి విశ్వనాథ్ ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని ప్లంబింగ్ పని చేస్తున్నాడు. మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెలుతున్న విశ్వనాథ్ అతని భార్య సుస్మితా , పిల్లలతో కలిసి కొంతకాలం ఉండేవాడు. తరువాత పని కోసం బెంగళూరు వెళ్లిపోయాడేవాడు.
ట్యూషన్ టీచర్ ను సెట్ చేసుకున్న భార్య
ఇంట్లో విరహంతో ఉన్న సుస్మితా టీచర్ ఉద్యోగం చేస్తున్న లక్ష్మీధర్ అనే యువకుడితో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. 12 ఏళ్ల కూతురికి ఇంటికి వచ్చి ట్యూషన్ చెబుతున్న టీచర్ లక్ష్మీధర్ తో లింక్ పెట్టుకున్న సుస్మితా అతనితో జల్సా చేసింది.
ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసింది
ప్రియుడు లక్ష్మీధర్ తో జల్సా చెయ్యడానికి 3 ఏళ్ల కొడుకు అడ్డంగా ఉన్నాడని సుస్మితా రగిలిపోయింది. ప్రియుడు లక్ష్మీధర్ తో కలిసి మూడు సంవత్సరాల బిడ్డను గొంతు నులిమి చంపేసిన సుస్మితా నా కొడుకు అనారోగ్యంతో చనిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదని నాటకాలు ఆడింది.
తండ్రికి ఫోన్ చేసి చెప్పిన కూతురు
అయితే అమ్మ తమ్ముడిని చంపేసిందని కన్న కూతురు బెంగళూరులో ఉన్న తండ్రికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పడంతో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది. విశ్వనాథ్ కేసు పెట్టడంతో అతని భార్య సుస్మితా, ఆమె ప్రియుడు లక్ష్మీధర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.