భారత్ హిందుదేశం, నేను క్రిస్టియన్ హిందు: గోవా మంత్రి

దవళికర్ వ్యాఖ్యల పైన డిసౌజా స్పందించారు. ఆయన మాటలకు మద్దతుగా మాట్లాడారు. భారత దేశం ఇదివరకు హిందూ దేశమని, ఇకముందు కూడా హిందూదేశంగానే ఉంటుందని చెప్పారు. భారత్ ఎప్పుడు హిందూ దేశమే అన్నారు. ఎవరు కూడా హిందూ దేశాన్ని సృష్టించలేరన్నారు.
భారత్ హిందూ దేశం అన్నారు. ఇది హిందుస్తాన్ అన్నారు. హిందుస్తాన్లోని అందరు కూడా హిందువులే అన్నారు. తనతో సహా అందరు హిందువులే అన్నారు. అయితే, తమ లాంటి వారు క్రిస్టియన్ హిందువులు అని చెప్పారు. దవళికర్ తాను ఏం చెప్పాడో ఆయనకు స్పష్టత ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications