మా ప్రాంతం, మా ఇష్టం: చైనాకు భారత్ దిమ్మతిరిగే సమాధానం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని చెప్పింది.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని చెప్పింది. అది ప్రాంతమని, మా ఇష్టానుసారం వెళ్తామని తేల్చి చెప్పింది. తమ అంతర్భాగంలో మా దేశం (భారత్) నేతలు ఎవరైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చునని చెప్పింది.

భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించే స్వేచ్చ ఎలా ఉందే, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించేందుకు అంతే స్వేచ్చా స్వాతంత్ర్యం ఉందన్నారు. కాగా, సరిహద్దు వివాదంబై భారత్ - చైనా ప్రతినిధుల సమావేశం త్వరలో జరగనంది.
More From
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications