అతిపెద్ద మానవ పతాకం: భారత్ ప్రపంచ రికార్డు (ఫొటోలు)
చెన్నై: అతిపెద్ద మానవ పతాక ప్రదర్శనలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో 50వేల మందితో ‘అతి పెద్ద మానవ త్రివర్ణ పతాకం'గా ఏర్పడి భారతీయుల ఐకమత్యాన్ని, జాతీయ భావాన్ని ప్రపంచం నలుదిశలా చాటి, గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు పాకిస్థాన్ పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసింది. 28,957 మందితో లాహోర్ స్పోర్ట్స్ క్లబ్ పేరిట ఉన్న ఈ రికార్డును చెన్నైలో ఆదివారం జరిగిన అతి పెద్ద ఈ మానవ పతాక ప్రదర్శనతో తుడిచిపెట్టుకుపోయంది.

వైఎంసిఏ మైదానంలో 50వేల మందికిపైగా భారతీయులు ఆదివారం ఉదయం 8గంటలకు త్రివర్ణ ప్లకార్డులను పట్టుకుని ఈ రికార్డును సాధించారు. ‘మై ఫ్లాగ్ మై ఇండియా' ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ప్రదర్శనను లక్షన్నర మంది తిలకించారు. ప్రదర్శన విజయవంతమైన వెంటనే గిన్నిస్ రికార్డును అందజేశారు.

More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications