అతిపెద్ద మానవ పతాకం: భారత్ ప్రపంచ రికార్డు (ఫొటోలు)
చెన్నై: అతిపెద్ద మానవ పతాక ప్రదర్శనలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో 50వేల మందితో ‘అతి పెద్ద మానవ త్రివర్ణ పతాకం'గా ఏర్పడి భారతీయుల ఐకమత్యాన్ని, జాతీయ భావాన్ని ప్రపంచం నలుదిశలా చాటి, గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు పాకిస్థాన్ పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసింది. 28,957 మందితో లాహోర్ స్పోర్ట్స్ క్లబ్ పేరిట ఉన్న ఈ రికార్డును చెన్నైలో ఆదివారం జరిగిన అతి పెద్ద ఈ మానవ పతాక ప్రదర్శనతో తుడిచిపెట్టుకుపోయంది.

వైఎంసిఏ మైదానంలో 50వేల మందికిపైగా భారతీయులు ఆదివారం ఉదయం 8గంటలకు త్రివర్ణ ప్లకార్డులను పట్టుకుని ఈ రికార్డును సాధించారు. ‘మై ఫ్లాగ్ మై ఇండియా' ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ప్రదర్శనను లక్షన్నర మంది తిలకించారు. ప్రదర్శన విజయవంతమైన వెంటనే గిన్నిస్ రికార్డును అందజేశారు.

More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications