లాలూ ఫ్యామిలీకి చెందిన రూ.45కోట్ల విలువైన భూమి జప్తు
పాట్నా: రైల్వే హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టు కేటాయింపునకు సంబంధించిన అవినీతి కేసులో ఆర్జేడి నేత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులకు చెందిన భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. పాట్నాలో రూ.45కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలికంగా జప్తు చేసింది.

యూపీఏ హయాంలో లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా.. ఐఆర్సీటీసీకి చెందిన రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అక్రమంగా అప్పగించారన్నది ప్రధాన అభియోగం.
ఇందుకు ప్రతిఫలంగా పట్టణంలో ఖరీదైన భూమిని లాలూ కుటుంబం పొందిందన్న ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్ను ఇప్పటికే ప్రశ్నించింది. లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications