షర్మిల కొత్త రాజకీయ పార్టీ: 'ఈల' గుర్తు కోసం దరఖాస్తు..
తాజాగా తమ పార్టీ పీఆర్జేఏకి ఎన్నికల గుర్తుగా ఈలను కేటాయించాలంటూ షర్మిల దరఖాస్తు చేసుకున్నారు.
ఇంఫాల్: మణిపూర్ లో సాయుధ బలగాల తొలగింపు కోసం పదహారేళ్ల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా దీక్ష చేసిన ఇరోమ్ షర్మిల.. గతేడాది అగస్టు9న తన దీక్షకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.
పోరాట పంథాను రాజకీయం వైపు మళ్లించి.. గతేడాది అక్టోబర్ లో ఆమె పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్(పీఆర్జేఏ) పార్టీని స్థాపించారు.

పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం.. వారితో మమేకమవడం, క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పరచడం వంటి విషయాల మీద షర్మిల కసరత్తులు చేస్తూ వస్తున్నారు. తాజాగా తమ పార్టీ పీఆర్జేఏకి ఎన్నికల గుర్తుగా ఈలను కేటాయించాలంటూ షర్మిల దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీ కన్వీనర్ ఎరెండ్రో ఈ విషయాన్ని వెల్లడించారు. అవినీతిపై పోరాటంలో ప్రజలను మేల్కొల్పడమే ప్రధానంగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని ఎరెండ్రో స్పష్టం చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications