మరో 60వేల మందికి నోటీసులు? నల్లధనం ఉందనే?
మరో 60 వేల మందికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. వీరంతా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేయనుందని అ
న్యూఢిల్లీ: మరో 60 వేల మందికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. వీరంతా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేయనుందని అధికారులు తెలిపారు.
నల్లధనం నిర్మూలన కార్యక్రమం రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్నుశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా 60 వేల మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టుగా సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ టాక్సెస్ నిర్ణయం తీసుకొంది.

డీమానిటీజైషన్ తర్వాత నల్లధనం నిర్మూలన ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకొంది ఆదాయపు పన్ను శాఖ.అయితే ఆదాయపు పన్ను శాఖ అనేక ఖాతాలను పరిశీలిచిన మీదట ఈ 60 వేల మంది ఇంకా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.దీంతో ఈ మేరకు వీరందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకొంది.
తొలి రౌండ్ లో ఆదాయపు పన్నుశాఖాధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున నల్లదనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం రెండవ విడత నల్లధనాన్ని వెలికి తీసే కార్యక్రమం సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మేరకు 60వేల మందికి నోటీసులు జారీ చేయనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications