Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీడీపీకి మద్దతిచ్చేది లేదు, మోడీకి అప్పుడే చెప్పా: ఆజాద్

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ స్పందించారు.

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పరిణామాలు మంచివేనని ఆజాద్‌ అన్నారు. అయితే, పీడీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణానికి తెరపడటంతో జమ్మూకాశ్మీర్‌ ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మూడేళ్ల పాలనలో చాలా మంది పౌరులు, సైనికులు మృతి చెందారని వివరించారు.

J&K: Governors rule imminent as Congress shirks from supporting Mehbooba

ఈ కూటమి రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేసిందని మండిపడ్డారు. పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే హిమాలయాలంత తప్పు చేస్తున్నారని తాను గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు ఆజాద్‌ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+