కుప్పకూలిపోయిన జగ్వార్ యుద్ద విమానం
అలహాబాద్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. అయితే ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు.
అలహాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుండి మంగళవారం ఉదయం 7.25 నిమిషాలకు జాగ్వార్ యుద్ద విమానం బయలుదేరింది. అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. నిత్యం నిర్వహించే శిక్షణలో భాగంగానే ఈ విమానం బయలుదేరింది.

అయితే అలహాబాద్ ఎయిర్ పోర్స్ కేంద్రం కు 13 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం దగ్గర యుద్ద విమానంలో సాంకేతిక లోపం రావడంతో పైలెట్లు విషయం గుర్తించారు. కచ్చితంగా ప్రమాదం జరుగుతుందని తెలుసుకున్న పైలెట్లు కిందకు దూకేశారు.
తరువాత యుద్ద విమానం గ్రామం సమీపంలోని నిర్జన ప్రదేశంలో కుప్ప కూలిపోయింది. రెండు ఇంజన్లు సామర్థ్యం ఉన్న జాగ్వార్ యుద్ద విమానం ఎందుకు కూలిపోయిందనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంవత్సరం మార్చి నెలలో హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో జాగ్వార్ యుద్ద విమానం కూలిపోయింది. ఇప్పుడు మరొ జాగ్వార్ యుద్ద వివమానం కూలిపోయింది. ఈ సంవతర్సరం ఇది రెండవది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications