పుల్వామా ఎఫెక్ట్ .. కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ ఈవెంట్ కు వెళ్లొద్దని షబానా దంపతుల నిర్ణయం ..
న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడి నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులతో కలిపి పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ లో జరిగే సాంస్కతిక కార్యక్రమాలకు హాజరుకాబోమని చెబుతూ నటులు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.
కరాచీ
ఆర్ట్స్
కౌన్సిల్
కు
నో
..
ప్రముఖ
పాటల
రచయిత,
మాటల
రచయిత
జావేద్
అక్తర్,
ఆయన
భార్య
షబానా
అజ్మీ
కరాచీలో
జరిగే
ఆర్ట్స్
కౌన్సిల్
కార్యక్రమానికి
రాబోమని
తేల్చిచెప్పారు.
పుల్వమాలో
ఉగ్ర
దాడి
నేపథ్యంలో
ఈ
నిర్ణయం
తీసుకున్నారు.
షబానా
దంపతులకు
ఇదివరకే
ఆహ్వానం
రాగా
..
ఉగ్ర
దాడి
తర్వాత
తాము
హాజరుకాబోమని
స్పష్టంచేశారు.
Kranchi art council had invited. Shabana and me for a two day lit conference about Kaifi Azmi and his poetry . We have cancelled that . In 1965 during the indo Pak war Kaifi saheb had written a poem . “ AUR PHIR KRISHAN NE ARJUN SE KAHA “
— Javed Akhtar (@Javedakhtarjadu) February 15, 2019
పిరికిపంద
చర్య
..
సచిన్
మరోవైపు
ఉగ్ర
దాడిని
మాజీ
క్రికెటర్,
మాజీ
రాజ్యసభ
సభ్యుడు
సచిన్
టెండూల్కర్
ఖండించారు.
ఈ
ఘటన
పిరికిపంద
చర్యగా
అభివర్ణించారు.
దాడి
తర్వాత
కనిపించిన
మాంసపు
ముద్దలతో
మనసు
చలించి
పోయిందన్నారు.
దాడిలో
గాయపడ్డ
వారు
త్వరలో
కోలుకోవాలని
ఆ
భగవంతుడిని
ప్రార్థిస్తున్నట్టు
పేర్కొన్నారు.
దేశం
కోసం
పనిచేస్తున్న
సైనికులకు
సెల్యూట్
అని
ట్వీట్
చేశారు.
Cowardly, dastardly, meaningless...... my heart goes out to the families of those who lost their loved ones and prayers for recovery of those brave hearts in hospital. Salute to your commitment to “Service and Loyalty” @crpfindia!
— Sachin Tendulkar (@sachin_rt) February 15, 2019