సంచలనం:'అమ్మ ఆత్మ నాతో మాట్లాడింది, పన్నీర్, దీపలే పార్టీని రక్షించాలి'
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని తిరువరూరుకి చెందిన శ్రీ మహరిషీ అనే సాధువు చేసిన ప్రకటన సంచలనం కల్గించింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కలిశారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని తిరువరూరుకి చెందిన శ్రీ మహరిషీ అనే ఓ సాధువు మంగళవారం నాడు ప్రకటించడం సంచనలం కల్గించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్ళి శ్రీ మహరిషి అనే సాధువు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని చెప్పారు.
పన్నీర్ సెల్వం నివాసం ఉంటున్న గ్రీన్ వేస్ రోడ్డు ప్రాంతానికి వెళ్ళి సాధువు శ్రీ మహరిషి వెళ్ళి కలిశాడు.ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకొన్నారు.

అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని ఆసుపత్రిలో తనకు 75 రోజుల పాటు ఉంచారని చెప్పిందన్నారు. అక్కడున్నవారంతో ఖంగుతిన్నారు.అన్నాడిఎంకె పార్టీని పన్నీర్ సెల్వం, దీప జయకుమార్ లే రక్షించాలని జయలలిత ఆత్మ కోరిందని ఆయన చెప్పారు.
పన్నీర్ సెల్వం, దీప కలిసి ఎఐడిఎంకె ను రక్షించాలని చెప్పారని పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలతో పన్నీర్ సెల్వం ఇంటి ముందు కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications