సింగపూర్ నుంచే చక్రం తిప్పుతున్న కుమారస్వామి.. కీలక మారనున్న జేడీఎస్..
కర్టాటక ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారి ఉత్కంఠను రేపుతుంటే జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్లో విహారయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై సింగపూర్ నుంచి ఆయన సమీక్షిస్తున్నారు. తమ పార్టీ నేతలు, తండ్రి హెచ్ డీ దేవగౌడతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
కడపటి వార్తలు అందేసరికి జేడీఎస్ దాదాపు 40 సీట్లలో అధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించే వ్యూహాలను దిగువస్థాయి నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మంగళవారం రాత్రికి కుమారస్వామి బెంగళూరుకు తిరిగిరానున్నారు. ప్రస్తుతం కుమారస్వామి వైపే అన్ని వర్గాలు దృష్టిసారించాయి. కర్ణాటక, దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ఈ ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో కుమారస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారోనని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

More From
-
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications