ఆరెస్సెస్ పిలుపు: రిజర్వేషన్ వదులుకున్న మాంఝీ
పాట్నా: తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిజర్వేషన్లను ఉపయోగించుకోనని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానా అవామీ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షులు జితన్ రామ్ మాంఝీ సోమవారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను లేదా తన కుటుంబ సభ్యులు రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేయరని చెప్పారు.
జనరల్ స్థానం నుంచే పోటీ చేస్తామన్నారు. తమ సామాజిక వర్గంలో బలహీనులు ఎవరో వారే రిజర్వేషన్ పొందేందుకు అర్హులు అనే ఉద్దేశంతో రిజర్వేషన్ వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇకపై తాము దళిత కార్డుపై ఎన్నికల్లో పోటీ చేయమన్నారు.

బలహీన వర్గాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలని ఓ ఆరెస్సెస్ నేత ఇచ్చిన పిలుపు నేపథ్యంలో, మాంఝీ రిజర్వేషన్ వదులుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. మాంఝీ బీజేపీతో జతకట్టి గత ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications