ఉగ్ర ఘాతుకం: కాల్పుల్లో ఇన్స్పెక్టర్ మృతి, మరోచోట ఉగ్రవాది హతం..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ ఇన్ స్పెక్టర్ వీరమరణం పొందారు. మరో చోట జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు.
అనంత్ నాగ్ జిల్లాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అయితే పోలీసులను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. తీవ్రవాదులు ఫైర్ స్టార్ట్ చేయగా.. మహమ్మద్ అష్రఫ్ అనే ఇన్ స్పెక్టర్ చనిపోయాడు. ఇటు మరోవైపు షోపియాన్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది.

షోపియాన్ జిల్లా మెల్హొరాలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారని పోలీసులు భావించారు. అయితే కాల్పుల్లో ఒకరు చనిపోయారని తెలిసింది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications