చేతులు జోడించిన గౌతమి తండ్రి: మహేష్ అరెస్టు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి కాలేజ్ పీయుసీ విద్యార్థిని గౌతమి (18)ని హాస్టల్ లో కాల్చి చంపిన నిందితుడు మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గౌతమిని హత్య చేసిన నిందితుడు అక్కడి నుండి పరారైనాడు.
పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నిందితుడి కొసం గాలించారు. మహేష్ మొబైల్ నెంబరుతో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల మొబైల్ నెంబర్లు ట్రేస్ చేశారు. కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలోని వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్డులోని బి. నారాయణ పురలోని అక్క ఇంటిలో మహేష్ తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు.

బుధవారం మద్యాహ్నం మహేష్ అక్క ఇంటి మీద దాడి చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాడుగోడి పోలీసులు మహేష్ ను విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీసీపీ రోహిణి కాడుగోడి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
చేతులు జోడించి చెబుతున్నా: రమేష్
ఐటి మీద ఆసక్తి ఎక్కువగా ఉన్న గౌతమి (18) సీఇటి పరిక్షలు వ్రాయడానికి సిద్దం అవుతున్నది. అందు వలన ఆమె కాలేజ్ హాస్టల్ లో ఉంటు చదువుకుంటున్నదని, ఆమె ఎవరి ప్రేమలో పడలేదని, దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యరాదని గౌతమి తండ్రి. టి. రమేష్ మనవి చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications