కమల్ సంచలనం: తమిళనాడులో బీజేపీకి 'ఆ టైమ్' రాలేదు!..
బీజేపీ ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి తమిళనాడులో ఇంకా టైమ్ రాలేదన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కమల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
చెన్నై: ఉత్తరాదిలో ఊపు మీదున్న బీజేపీ.. అదే ఊపులో దక్షిణాదిలోను పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వ్యూహాలు సిద్దమవుతున్నాయి. దక్షిణాదిలో భాగంగా తమిళ రాజకీయాల మీద బీజేపీ సీరియస్ గానే ఫోకస్ చేసింది.
దివంగత సీఎం జయలలిత మరణంతో.. తమిళనాడులో పార్టీని విస్తరణకు అవకాశం ఏర్పడిందని బీజేపీ భావించింది. ఇదే క్రమంలో ఆర్కేనగర్ ఉపఎన్నికలోను గెలిచి సత్తా చాటాలని భావించినప్పటికీ.. దినకరన్ ఎపిసోడ్ తో సీన్ రివర్స్ అయిన సంగతి తెలిసిందే.

బీజేపీ ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి తమిళనాడులో ఇంకా టైమ్ రాలేదన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కమల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడు పరిస్థితులు బీజేపీకి అనుకూలిస్తాయా? లేదా? అన్న సంగతి తనకు తెలియదని, కానీ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇంకా టైమ్ రాలేదని కమల్ అన్నారు.
తమిళ రాజకీయాల్లో జాతీయ నాయకుల జోక్యం పెరుగుతోందన్న ప్రశ్నకు.. దేశంలో తమిళనాడు ఒక భాగమని, ఇక్కడి అభివృద్ధిలో ఎవరైనా భాగస్వామ్యం కలిగి ఉండవచ్చునని పేర్కొన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications