వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో ఘోరం: మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రముఖ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ దారుణ హత్య

బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.

ఆమె నివాసం వద్దే మంగళవారం రాత్రి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.

Kannada journalist Gauri Lankesh shot dead in Bengaluru

స్థానిక రాజరాజేశ్వరి నగర్‌లోని తన సొంత ఇంటి వద్దే హత్యకు గురైరయ్యారు. ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసి, బయటకు రాగానే కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

కర్ణాటకలోని పలు పత్రికలకు ఆమె వ్యాసాలు రాస్తుంటారు. ధార్వాడ్ బిజెపి ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బిజెపి నేత ఉమేశ్ ధుషితో ఆమెకు వివాదాలు ఉన్నాయి. 2008 జనవరి 23న ఆమె రాసిన కథనాలపై ఈ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పరువునష్టం కేసులు వేశారు.

English summary
Renowned Kannada journalist and editor of Lankesh Patrike Gauri Lankesh was shot dead outside her residence in Bengaluru on Tuesday night. Unknown assailants are said to have opened fire at the journalist outside her house at around 8.30 PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X