ఐటీ ఉద్యోగులకు అలర్ట్, యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు, టైమింగ్స్ లో భారీ మార్పులు !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో (Bengaluru) ట్రాఫిక్ను (traffic) సులభతరం చేసేందుకు ప్రైవేట్ ఉద్యోగుల పని వేళలను సవరించేందుకు కర్ణాటక కార్మిక శాఖ సిద్దం అవుతోంది. బెంగళూరు నగరంలో ఉన్న కంపెనీలతో (companies) సమావేశం నిర్వహించింది. ఈ మేరకు కర్ణాటక లేబర్ కమిషనర్ హెచ్ఎన్ గోపాలకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పాఠశాలలు, పారిశ్రామిక యూనిట్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థల (it hub) సమయాలను మార్చాలని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న కంపెనీల (companies) నుంచి ట్రాఫిక్ను (traffic) తగ్గించేందుకు కార్మిక శాఖ సమాచారాన్ని సేకరించింది. ఈ సమావేశానికి అసోసియేషన్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్, పీణ్యా ఇండస్ట్రీస్ అసోసియేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, నేషనల్ (it hub) అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్, కర్ణాటక (Bengaluru) కాన్ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఇతరులు హాజరయ్యారు.

ఐటీ కంపెనీల (Bengaluru) తర్వాత కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల ప్రతినిధులతో అక్టోబర్ 9న సమావేశం నిర్వహించాలని (traffic)నిర్ణయించింది. సెప్టెంబర్లో విద్యాశాఖ (it hub) మంత్రి మధు బంగారప్ప పాఠశాల సమయాల్లో మార్పుపై విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. నివేదికల ప్రకారం, ట్రాఫిక్ను తగ్గించడానికి (companies) ప్రభుత్వం పాఠశాలలను ఉదయాన్నే ప్రారంభించాలని యోచిస్తోంది.
గతంలోనూ ఇలాంటి సూచనలను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లు, తల్లిదండ్రులు తిరస్కరించారని చెబుతున్నారు. గత రెండు నెలలుగా బెంగళూరులో ట్రాఫిక్ (it hub) సమస్యపై నెటిజన్లు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం (Bengaluru) చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఔటర్ రింగ్ రోడ్డుపై గంటలు గంటలసేపు ట్రాఫిక్ (traffic) జామ్ అయింది. ప్రయాణికులు ఒక కిలోమీటరు లేదా రెండు కిలోమీటర్లు (companies) కొన్ని గంటల పాటు కదులుతున్న సమయాన్ని ఎలా గడిపారో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేశారు.

ట్రాఫిక్ పన్ను వల్ల రోడ్లపై ప్రైవేట్ (traffic) వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. రద్దీ పన్ను వల్ల ఎక్కువ మంది ప్రజా రవాణా సేవలను ఎంచుకునేలా చేస్తుందని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో ట్రాఫిక్ పన్ను పరిధిలోకి వచ్చే ప్రధాన రహదారులు ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఓల్డ్ మద్రాస్ రోడ్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ (OAR), సర్జాపూర్ రోడ్, బన్నెరఘట్ట రోడ్, తుమకూరు (Bengaluru) రోడ్, హోసూర్ రోడ్, బళ్లారి రోడ్, కనకపుర రోడ్, మగడి రోడ్ , మరియు వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్ లు ఉన్నాయి.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications