వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. ఆదాయపన్ను శాఖ అధికారుల దాడలు చెయ్యడంతో ఇప్పుడు డీకే. శివకుమార్ కు మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

డీకే. శివకుమార్ అక్రమంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1,000, రూ. 500 నోట్లు భారీ మొత్తంలో బయటపడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపన్ను చెల్లించకుండా ఆయన అక్రమంగా ఆర్థికలావాదేవీలు నిర్వహించారని సమాచారం.

Karnataka minister raidsG I-T seizes Rs 11.43 cr cash: Scans property

మంత్రి పదవి అడ్డం పెట్టుకుని అధికార దుర్వనియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు అధికారికంగా మొత్తం విషయాలు బయటకు చెప్పినప్పుడు అసలు నిజం వెలుగు చూస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

ఇంత కాలం తాము ఆదాయపన్ను చెల్లించి చట్టప్రకారం వ్యాపారం చేశామని మీడియాకు చెప్పిన మంత్రి సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ ఇప్పుడు మాటమార్చాడు. ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము మొత్తం డీకే. శివకుమార్ ది కాదని శుక్రవారం మీడియాకు చెప్పారు.

English summary
Cash of over Rs 11.43 crore has been seized till now by the Income Tax Department as part of the ongoing searches at multiple premises linked to Karnataka Energy Minister D K Shivakumar and his associates in connection with a case of alleged tax evasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X